Bollywood Heroine : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. ఈ అమ్మడు తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరి పెళ్లి చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ముంబైలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సెలబ్రిటీలకు అందరికీ కలిపి గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీని అరేంజ్ చేశారు. వీరి పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్ లోని సినీ ప్రముఖులు హాజరయ్యారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. పెళ్ళై పది రోజులు కూడా కాలేదు అప్పుడె ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది..
రీసెప్షన్ తర్వాత వీరిద్దరూ హనీమూన్ కు కూడా వెళ్లారు.. ఇప్పటికే వీరు హనీమూన్ కి వెళ్ళిన ఫొటోస్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు ఈ జంట. సిమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఈ జంట పోస్ట్ చేసిన ఫోటోలకి లైకులు, కామెంట్స్ కొడుతున్నారు.. అయితే ఈ ఫొటోలతో ఓ నమ్మలేని నిజం ఒకటి బయట పడింది.. అదేంటంటే పెళ్లయి పది రోజులు కాకుండానే ఈ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయా అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. అదేంటంటే భర్తను టార్చర్ చేస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది..
అసలు విషయమేంటంటే.. సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ తమ హనీమూన్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో షేర్ చేసుకున్నారు.. అందులో జహీర్ ఒక వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టాడు.. ఆమె నన్ను ఏడ్పించాలని అనుకుంది కానీ నేను నవ్వించాను.. ఇక జీవితంలో ఎన్ని సార్లు ఏడ్వాలో అన్నట్లు రాసుకొచ్చాడు.. అయితే అది ఫన్నీగా పెట్టినా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది.. వీరిద్దరూ సినీ ఫీల్డ్ వాళ్లే కాబట్టి త్వరలోనే వీళ్లు సినిమాల్లో బిజీ కానున్నారని సమాచారం..
View this post on Instagram