Bollywood Heroine : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు , విడాకులు కామన్ గా వినిపిస్తుంటాయి. ఎవరి మనసులో ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పడం కష్టమే.. కొంతమంది మాత్రం జీవితాంతం ప్రేమగా ఉండాలని పెళ్లిచేసుకుంటారు. అయితే కొందరు మాత్రం ప్రేమించిన వ్యక్తిని దక్కించుకోవడం కోసం దారుణాలు చేస్తుంటారు.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని క్షుద్ర పూజలు చేసి వాసం చేసుకొని పెళ్లి చేసుకుందట.. ఏంటి నమ్మట్లేదు కదా .. కానీ ఇదే నిజం.. ఆ హీరోయిన్ ఆ పనిచేసిందంటే నమ్మడం కాస్త కష్టమే..
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా.. మరెవ్వరో కాదండి కియారా అద్వానీ.. ఆమె గత ఏడాది తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కదా .. అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే.. అంతకు ముందే ఆ పూజలు చేసిందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. కియార అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లిపై తాజాగా సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుంది.. మరి ఈ వార్తలో ఎంత నిజం అన్నది మాత్రం తెలియలేదు కానీ ఈ వార్త మాత్రమే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది..
ఈ విషయాన్ని ఓ వ్యక్తి బయట పెట్టాడు. ఆయన ఎవరో కాదు.. సిద్ధార్థ్ మల్హోత్రా వీరాభిమాని అయిన మీనూ వాసుదేవ్.. ఈయన తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా అద్వాని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందట. డబ్బు పరంగా అందం పరంగా, ఫిజికల్ గా ఇలా ఎన్నో రకాలుగా కియారా సిద్ధార్థ్ ని వశం చేసుకోవాలని చూసినప్పటికీ ఆయన ఎక్కడ ఆమెకు పడలేదట. ఏవో పూజలు చేసిందట అప్పుడే ఆమె మాయలో సిద్దార్థ్ పడ్డాడని చెప్పారు..ఆ తర్వాత పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కియారా స్పందించి క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ప్రస్తుతం వీరిద్దరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు..