Heroine: ఆ స్టార్ హీరోకు కోట్లు రాసిచ్చిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?

Heroine.. దివంగత నటి.. మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నాలుగైదు దశాబ్దాల క్రితం ఈమె ఒక సంచలనం.. స్టార్ హీరోలు కూడా ఈమె సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే పక్కకు తప్పుకునేవారు.. అంతలా జనాలలో అప్పట్లో పేరు దక్కించుకుంది.. ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ ఒకప్పుడు తన వరుస సినిమాలతో స్టార్ హీరోలను సైతం పక్కకు తోసేసింది ఈ ముద్దుగుమ్మ.. 1965 వ సంవత్సరంలో వచ్చిన మనుషులు మమతలు సినిమాతో తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చింది జయలలిత..ఇందులో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా సావిత్రి నటించింది. ఇందులో ఈమె ఇందిరా అనే రోల్ లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. మొదటి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకుని ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషలలో నటించి అన్నింటా తిరుగులేని క్రేజ్ దక్కించుకుంది.

రూ.3000 కోట్లు శోభన్ బాబుకి ఇచ్చిన జయలలిత..

Heroine: The star heroine who wrote the quotes for that star hero.. because?
Heroine: The star heroine who wrote the quotes for that star hero.. because?

ఇక టాలీవుడ్ హీరో శోభన్ బాబుతో జయలలిత మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈయనతో సహజీవనం చేసిందని.. ఒక కూతురికి కూడా జన్మనిచ్చింది అని అప్పట్లో పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఈమె ఒకానొక సందర్భంలో ఎం జి ఆర్ స్విస్ బ్యాంకులో దాచిపెట్టిన 3 వేల కోట్ల రూపాయలను ప్రేమతో జయలలిత.. శోభన్ బాబుకు ఇచ్చిందట.. ఇక ఎంజిఆర్ ఎప్పుడు ధరించే టోపీలో ఆ స్విస్ బ్యాంకుకు సంబంధించిన లెక్కలు ఉండేవని.. ఒకసారి అది చూసిన జయలలిత దీని వెనుక పెద్ద ప్రాసెస్ ఉందని తెలుసుకొని.. ఈ డబ్బులు నాకు ఎందుకు.. నాకు బోలెడంత ఉంది.. నువ్వే తీసుకో అంటూ శోభన్ బాబుకు ఇచ్చేసిందట ఈ ముద్దుగుమ్మ..

ఆ డబ్బును ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేసిన శోభన్ బాబు..

అయితే శోభన్ బాబు ఆర్థిక నిపుణుడు అనడంలో సందేహం లేదు. ఆ డబ్బు వృధా చేయకుండా స్థలాల మీద ఇన్వెస్ట్ చేసి భూములు కొనుగోలు చేశారు.. అంతేకాకుండా అందులో సగం శోభన్ బాబు తీసుకొని మరో సగం జయలలితకు ఇచ్చేశారట. ఇక అప్పట్లోనే ఆయనకు డబ్బులు ఎలా సేవ్ చేయాలో బాగా తెలుసు… అనవసరమైన ఖర్చులు కాకుండా స్థలాల మీద ఇన్వెస్ట్ చేసి వేల కోట్ల ఆస్తులను సంపాదించారు శోభన్ బాబు. ఇక ఈ విషయాన్ని ప్రముఖ సీనియర్ నటుడు తోటపల్లి మధు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

- Advertisement -

శోభన్ బాబు సూత్రాన్ని పాటించి వేలకోట్లకు అధిపతి అయిన మురళీమోహన్..

నిజానికి ఇండస్ట్రీలో చాలామంది శోభన్ బాబు ఐడియాలను ఫాలో అవుతూ ఉంటారు… మనం ఏం చేసినా డబ్బులు రావడమో.. పోవడమో జరుగుతుంది.. కానీ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే రావడమే కానీ పోవడం ఉండదని చెప్పేవారట.. ఆయన సూత్రాలను పాటించిన మురళీమోహన్ కూడా ఇలాగే లాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసి భారీగా సంపాదించారు. శోభన్ బాబు చెప్పిన కాన్సెప్ట్ ను దృష్టిలో పెట్టుకొని అప్పట్లోనే వేల ఎకరాలను కొనుగోలు చేసిన ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన భూమి విలువ వేల కోట్లు ఉంటుందని కూడా సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు