Swethabasu Prasad : పూర్తిగా మారిపోయిన కొత్త బంగారులోకం హీరోయిన్.. చూస్తే షాకే..!

Swethabasu Prasad.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ లో కొత్త బంగారులోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈమె. ఈ సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.. అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉంది అంటూ ఈమెను చూసిన కుర్రాళ్లంతా తెగ కామెంట్లు చేశారు.. కాలేజీ స్టూడెంట్ గా నటించిన శ్వేత అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఆకట్టుకుంది.. ఈమె అందాన్ని చూసి యువత సైతం మురిసిపోయింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ చాలామందికి ఇప్పటికీ ఫేవరెట్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు..

Swethabasu Prasad : A completely changed new golden world heroine.. Shocking to see..!
Swethabasu Prasad : A completely changed new golden world heroine.. Shocking to see..!

కొత్త బంగారులోకంతో ఊహించని క్రేజ్..

ఇదిలా ఉండగా..మొదటి సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాపులారిటీ అలాగే లభిస్తోంది.. కొత్త బంగారులోకం సినిమా తర్వాత పలు సినిమాలలో నటించింది. కానీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయిన ఈమె లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయి… సినిమాలలో అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేసరికి వ్యభిచార గృహంలో పట్టుబడిందనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇకపోతే ఇప్పుడు మళ్లీ ఈమె స్పెషల్ సాంగ్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శ్వేతా బసు ప్రసాద్..

ఇదిలా ఉండగా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అప్పట్లో బొద్దుగా ముద్దుగా ఉన్న శ్వేత ఇప్పుడు సన్నగా జీరో సైజ్ కి మారిపోయింది. 2018లో రోహిత్ మెట్టల్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయి.. ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోంది. ఈమధ్య కాలంలో కొన్ని హిందీలో ప్రాజెక్టులు చేసిన ఈమె మొన్నా మధ్య బోల్డ్ సీరీస్ లో కూడా నటించి రెచ్చిపోయింది.. తన హాట్ గ్లామర్ తో యువతను ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

గ్లామర్ తో చెమటలు పట్టిస్తున్న బ్యూటీ..

ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్వేతా బసు ప్రసాద్ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.. అందులో భాగంగానే తాజాగా ఈమె షేర్ చేసిన మరికొన్ని ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలలో అందాలు మొత్తం బయటకి చూపించేసిందనే చెప్పాలి. పింక్ కలర్ టాప్ ఫ్లవర్ ప్రింటెడ్ లోయర్ ధరించి తన అందాలతో చెమటలు పట్టిస్తోంది.. హాట్ ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈమె తైస్ షో చేస్తూ సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది.. అంతేకాదు స్విమ్మింగ్ పూల్ లో వయ్యారంగ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూస్తే ఈమె అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఈ ఫోటోలలో బక్కగా గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఏది ఏమైనా మన పక్కింటి అమ్మాయి ఇప్పుడు మోడ్రన్ బ్యూటీ అయిపోయిందనటంలో సందేహం లేదు. ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు