Tollywood Heroines : ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా గడిపేస్తున్నారు.. సినిమాల కన్నా ఎక్కువగా హాట్ అందాలతో కుర్రాళ్లకు మతి పోగొడుతున్నారు.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు నెట్టింట అందాల జాతర చేస్తున్నారు.. ఇక సినిమా ఆఫర్స్ కోసం మరికొందరు ఇంటర్నెట్ ను వాడేస్తున్నారు.. ఒక్క సినిమా చేసిన హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ వరకు ప్రతి ఒక్కరు గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్నారు..
అయితే గతంలో హీరోయిన్స్ ఒక్కో ఐటమ్ తో ఫోటోలు దిగితూ ట్రెండ్ చేశారు.. మొన్నటివరకు పిల్లో తోనో, ఆకులతో, మందు గ్లాసులతో ఫొటోలకు పోజులిచ్చారు.. ఒకరు ఒకటి చేస్తే అందరు అదే ఫాలో అయ్యారు.. ఆ తర్వాత బికినీ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేశారు.. షూటింగ్ లో సమయం దొరికినప్పుడల్లా వేకెషన్స్ కు వెళ్తు హాట్ అందాలతో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి నెట్టింట ఎంతగా వైరల్ అయ్యాయో చూశాం.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. సీజన్ కు తగ్గట్లు హీరోయిన్లు ఫోటోలు దిగుతున్నారు..
ఇదిలా ఉండగా ఐస్ క్రీమ్ తో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. హీరోయిన్లు ఐస్ క్రీమ్ పట్టుకొని ఫోటోలకు పోజులు ఇస్తున్నారు.. అది కూడా డ్రెస్ కలర్ లో ఉన్న ఐస్ క్రీమ్ లను తీసుకొని ఫోటోలకు డిఫరెంట్ గా పోజులుస్తున్నారు.. తాజాగా హీరోయిన్లు కొందరు ఐస్ పట్టుకొని ఫోటోలను దిగారు.. ఆ హీరోయిన్లు మరెవ్వరో కాదు.. పూజా హెగ్డే, సాయి రమ్య పసుపులేటి.. పూజా హెగ్డే పింక్ కలర్ షార్ట్ డ్రెస్సులో చేతిలో పింక్ కలర్ ఐస్ క్రీమ్ పట్టుకొని ఫొటోలను దిగి అప్లోడ్ చేసింది.. ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..
అలాగే రమ్య పసుపులేటి.. హుషారుగా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయ్యిన సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. తాజాగా ఈ బ్యూటీ కూడా ఐస్ క్రీమ్ తో ఫోటోలకు పోజులిచ్చింది.. అవే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోల పై ఒకసారి లుక్ వేసుకోండి.. ఇక వీరిద్దరు ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది..