Bollywood Heroine : ఈ మధ్య బోల్డ్ ఫోటో షూట్ అనేది కామన్. అయితే కొంచెం డ్రెస్సు వేసుకొని హాట్ అందాలతో పిచ్చెక్కించే బ్యూటీలు ఇప్పుడు ఏకంగా న్యూడ్ గా ఫొటో షూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ అనే సంగతి తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ ఒంటిమీద ఎటువంటి నూలు పోగు కూడా లేకుండా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ నటి ఎవరు, ఎందుకు చేసింది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫొటోషూట్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తోంది. 2022లో బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్ సంచలనం రేపింది.. ఇప్పటికి దాని గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దాని పై అతను పెద్దగా స్పందించలేదు. తాజాగా ఓ బాలీవుడ్ నటి బోల్డ్ ఫొటోస్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నటి నిఖితా గాగ్ తాజాగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫొటోస్ దిగి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇప్పుడు ఆమె చేసిన న్యూడ్ ఫొటోషూట్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది. ఓవైపు బీజ్ కలర్ కోటు వేసుకోగా.. మరోవైపు ఓపెన్ గా వదిలేసింది. తన వక్షోజాలు కనిపించకుండా చేతిని అడ్డం పెట్టుకొని ఆమె చేసిన ఈ ఫొటోషూట్ గాసిప్ లను క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండ్ అవ్వడంతో కామెంట్స్ ను దారుణంగా అందుకుంటున్నాయి. ఇప్పుడీ అడల్ట్ నటి కూడా న్యూడ్ ఫొటోషూట్ చేయడం విశేషం. ఈమె ఫొటోలపై కూడా అలాంటి రియాక్షనే వస్తోంది. కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఆలస్యం ఎందుకు ఆ బోల్డ్ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయ్యండి..
View this post on Instagram
ఇకపోతే గతేడాది వచ్చిన బేకాబూ సిరీస్ తో పాపులర్ అయిన నటి నిఖితా గాగ్. ఆ తర్వాత కూడా కొన్ని అడల్ట్ షోలలో నటించి పేరు సంపాదించింది. ఇప్పుడామె చేసిన న్యూడ్ ఫొటోషూట్ చర్చనీయంశంగా మారింది. రెండేళ్ల కిందట బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కూడా ఒంటిపై నూలిపోగు లేకుండా ఫొటోలకు పోజులిచ్చిన విషయం తెలిసిందే. ఓ ప్రాంతంలో అతనికి బట్టలు కూడా దానం చేశారు. అలాగే ఈమెకు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యేలా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొంతమంది ఆమె అందాలను పొగుడుతున్నారు.. ఏది ఏమైనా ఈ అమ్మడు ఫొటో షూట్ హాట్ టాపిక్ అవుతుంది.